- Palla Kondala Rao,
10-3-2014.
*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
శ్రీ వాల్మీకి మహాముని కుశలవులకి చెప్పినట్లు చెప్పాలి.
ReplyDeleteపిట్ట కదలు చెప్పి నటులు చెప్పాలి
ReplyDeleteకుశలవులకు ఉన్న కుతూహలం బాలలకు కలిగించాలి,
ReplyDeleteముఖ్యంగా రామాయణం లోని ఏకపత్నీవ్రతమూ,పితృవాఖ్య పరిపాలనమూ తెలియజెప్పాలి.
Raja Kishor D గారు, venkata ratna sharma Kaligotla గారు , Meraj Fatima గారు మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదములు.
ReplyDeleteపుక్కిట పురాణంలా కాకుండా ఒక చరిత్రగా చెపితే వారికి ఆ కథ నుండి మరిన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి ప్రశ్నలు వస్తేనే ఆ కథ మనసుకు ఎక్కుతుంది, లేదంటే కథగానే వదిలేస్తారు.
ReplyDeleteఉదాహరణకు, గాంధి గురించి ఇంట్లో కథ వలె చెప్పటం కంటే, కూడలిలో ఉన్న గాంధీ బొమ్మ చూపించి అయన గురించి చెపితే ఇంకా బాగా కుతూహలంతో వింటారని నాకు అనిపిస్తుంది.